For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమీర్ ఖాన్ ,కలాం లకు ప్రత్యేక చిత్ర ప్రదర్శన
Tamil
-Staff
By Staff
|
ఇటీవల మానసికవైకల్యత కలిగిన పిల్లలపై అమీర్ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్' చిత్రం అనూహ్యంగా సంచలన విజయం సాధించి అందరి ప్రశంసలను అందుకుంది. ఇక కలాంలకు పిల్లల పట్ల ఎంతో ప్రేమాభిమానాలను కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఇరువురికి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలన్నది దర్శకుడు అజగప్పన్ అభిప్రాయం.
కథ ప్రధానంగా ఓ తాతకు... మనుమరాలి మధ్య జరిగుతుంది. వారి మధ్య చోటుచేసుకునే అంతరాలు ఉద్వేగ భరితంగా ఉంటాయి. ఈ సన్నివేశాలే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా చిత్రీకరించారు. నటుడు బాలాసింగ్ తాతగా నటించగా, తొమ్మిది సంవత్సరాల శ్రీ లక్ష్మీ పెదమనుమరాలి పాత్రలో జీవించింది. నటి రేవతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆముద భారతి కూడా ఓ పాత్రలో నటించింది. రేహెన్ స్వరకల్పన చేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, June 5, 2008, 15:51 [IST]
Other articles published on Jun 5, 2008