For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తలో 5 లక్షలూ విరాళం ఇచ్చారు
Tamil
oi-Surya
By Srikanya
|
చెన్నై : తమిళనాడులో వరద బాధితుల కోసం చిత్రపరిశ్రమకు చెందిన మరికొందరు నటులు విరాళాలు అందజేశారు. ఇప్పటికే నటుడు సూర్య తన కుటుంబం తరఫున రూ.25 లక్షల చెక్ను నటీనటుల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే.
నటుడు ధనుష్, విశాల్లు కూడా తమవంతుగా సాయపడ్డారు. వర్ధమాన నటుడు శివకార్తికేయన్ కూడా ఈ సేవలో పాలుపంచుకున్నారు. రూ.5 లక్షల చెక్ను నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్కు సోమవారం అందజేశారు.
శివాజిగణేశన్ కుటుంబం తరఫున నటుడు విక్రంప్రభు రూ.5 లక్షల చెక్ను నాజర్, సంఘం నిర్వాహకులకదిచ్చారు. ఇక నటుడు, సత్యరాజ్, ఆయన కుమారుడు శిబిరాజ్లు కలసి రూ.2.25 లక్షలు సహాయనిధికి అందజేశారు. ఈ నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్లు నటుడు నాజర్ తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
young actors like Siva Karthikeyan, Sibi raj and Vikram prabhu donated 5 Lakhs respectively to Tamilnadu Chief Ministers relief fund through Nadigar Sangam.
Story first published: Tuesday, December 1, 2015, 11:05 [IST]
Other articles published on Dec 1, 2015