టీవీ 9 పై కోర్టులో కేసు

తనపై తప్పుడు కథనం ప్రసారం చేయటంతో కలత చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. దీంతో ఆ ఉద్యోగి కుటుంబీకులు టీవీ 9 పై మండి పడుతున్నారు. టీవీ 9 సీఈఓ, రిపోర్టర్, బాధ్యులపై కేసు నమోదు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మెరుగైన సమాజం కోసం అనే నినాదంతో నడుస్తున్న టీవీ 9 ఇలాంటి ప్రసారాలు చేసే ముందు కాస్త ముందు వెనకా చూసుకోవాలని అంటున్నారు.


Click it and Unblock the Notifications











