సీరియల్ .. మనోభావాలను దెబ్బతీస్తోందంటూ...

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జీ టీవీలో ప్రసారమవుతున్న జోథాఅక్బర్ సీరియల్లో చాలా సన్నివేశాలు హిందూ మనోభావాలకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో హిందూ యువతులను కించపరిచేవిగా ఉన్నాయని తెలిపారు.
ఇలాంటి సన్నివేశాలు దైనందిన హిందూ సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని విమర్శించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లాధ్యక్షులు పవన్సింగ్తో పాటు ప్రతిపక్ష నాయకుడు దీపక్సింగ్ రావత్, శరద్సింగ్ చౌదరి, సుశ్మాఠాకూర్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











