Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2000 వేల కోట్లకు, ఛానెల్ ని అమ్మకానికి పెట్టిన జీ టీవి
డిల్లీ: ఛానెళ్లు కొనుగోళ్లు, అమ్మకాలు, ఇండియన్ టెలివిజన్ రంగంలోనూ చాలా కామన్ విషయాలుగా మారుతున్నాయి. పెద్ద ఛానెల్స్ లాభసాటి బేరాలకు కొత్త ఛానెల్స్ ని తమలో కలుపుకోవటం, భారం అనిపించే ఛానెల్స్ ని అమ్మేయడం చేస్తున్నాయి.

తాజాగా ఇండియా మీడియా రంగంలో మరో భారీ అమ్మకానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జడ్ఈఈఎల్) టెన్ స్పోర్ట్స్ ఛానల్ను వెల్లడించిన ధరకు అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు జీ సంస్థ బీఎస్ఈకి తెలిపింది.
కాగా ఛానళ్లను ఎవరికి విక్రయిస్తున్నారనేది మాత్రం రహస్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలను సైతం సంస్థ వెల్లడించలేదు.

టెన్ స్పోర్ట్స్ను రూ.2000 కోట్లకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దుబాయ్కి చెందిన అబ్దుల్ రహ్మాన్ తాజ్ గ్రూప్ నుంచి టెన్స్పోర్ట్స్ను జీ సంస్థ 2006లో కొనుగోలు చేసింది.