Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి స్ట్రాటజీ మామూలుగా లేదే.. లాక్డౌన్లోనే ఎన్టీఆర్, రాంచరణ్తో..
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లారు. అలాంటి సామర్థ్యం ఉన్న జక్కన ఇప్పుడు RRR విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలువుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలకు భంగం కలిగించకుండా వారి సేవలను ఉపయోగించుకొంటున్నారనే విషయం మీడియాకు చేరింది. అదేమిటంటే..
RRR టైటిల్ ఎనౌన్స్మెంట్తో
కరోనావైరస్తో
ఆందోళనలో
ఉన్న
ప్రజలకు
తన
సినిమా
టైటిల్
అనౌన్స్మెంట్,
ఫస్ట్
లుక్
టీజర్తో
రాజమౌళి
ముందుకు
వచ్చారు.
రెండు
రోజులు
ఆగి
రాంచరణ్
బర్త్
డే
సందర్భంగా
మరోసారి
ఎన్టీఆర్
చేతుల
మీదుగా
మరో
టీజర్ను
ప్రేక్షకుల
మీదకు
వదలగా
దానికి
అనూహ్యమైన
రెస్పాన్స్
వచ్చింది.
ఇక
ఇలాంటి
సమయంలో
టైం
వేస్ట్
చేయకుండా
సినిమా
పనులు
లోగుట్టుగా
కానిచ్చేస్తున్నారట.
డబ్బింగ్ పనులు జోరుగా
కరోనావైరస్
కారణంగా
రాంచరణ్,
జూనియర్
ఎన్టీఆర్
ప్రస్తుతం
గృహ
నిర్బంధంలో
ఉండి
సోషల్
డిస్టెన్స్
పాటిస్తున్నారు.
అయితే
ప్రస్తుతం
RRR
మూవీని
అనుకొన్న
సమయంలోనే
రిలీజ్
చేసే
ఆలోచనల
ఉన్న
రాజమౌళి
వారితో
డబ్బింగ్
పనులు
పూర్తి
చేయిస్తున్నారనే
విషయం
బయటకు
వచ్చింది.
దాంతో
రానున్న
రోజుల్లో
ఏకంగా
ఫైనల్
మిక్సింగ్కు
వెళ్లడానికి
అనువుగా
పరిస్థితులను
క్రియేట్
చేస్తున్నారనే
టాక్
ఇండస్ట్రీ
వర్గాల్లో
ఉంది.
స్వయంగా రాజమౌళి పర్యవేక్షణ
ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న హోం థియేటర్లను పూర్తిస్థాయి డబ్బింగ్ స్టూడియోగా మార్చేశారని, అందులోనే హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నారనేది తాజా సమాచారం. డబ్బింగ్ పనులను స్వయంగా రాజమౌళి, లిరిక్ రైటర్ మదన్ కార్కితో కలిసి పర్యవేక్షిస్తున్నారని ఆంగ్ల దిన పత్రిక కథనాన్ని వెల్లడించింది.
Recommended Video
25 శాతం షూటింగ్ పెండింగ్
RRR
సినిమా
వివరాలను
నిర్మాత
డీవీవీ
దానయ్య
వెల్లడిస్తూ..
ఇప్పటికే
75
శాతం
షూటింగ్
పూర్తి
చేసుకొన్నది.
ఇంకా
పెండింగ్లో
ఉన్న
25
శాతం
పూర్తి
చేయాల్సి
ఉంది.
కరోనా
లాక్డౌన్
ఎత్తివేయగానే,
పరిస్థితులు
సాధారణ
స్థితికి
చేరుకోగానే
షూటింగ్ను
ప్రారంభిస్తాం
అని
చెప్పారు.
అలియాభట్,
అజయ్
దేవగన్,
ఓలివియా
మోరీస్,
సముద్రఖని
నటిస్తున్న
ఈ
చిత్రం
జనవరి
8వ
తేదీన
రిలీజ్
కానున్నది.