Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
3Dలో ప్రభాస్ ఆది పురుష్.. సినిమా బడ్జెట్, రిలీజ్.. అసలు కథ ఏమిటంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం తన స్థాయిని బలాన్ని చాలా ఈజీగా బాలీవుడ్ ముందు నిరూపించుకున్నాడు. ప్రభాస్ తో ఎలాంటి సినిమా అయినా తీయవచ్చని ఆ ఒక్క సినిమా నిరూపించింది. అందుకే ఓం రావత్ ప్రభాస్ ని ఆదిపురుషుడిగా చూపించబోతున్నాడు. నెవర్ బిఫోర్ అనేలా సినిమా రూపొందనుంది. ఇక సినిమా బడ్జెట్, రిలీజ్, సినిమా అసలు కథ ఏమిటి అనే విషయాల్లోకి వెళితే..
డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్
ఇటీవల తానాజీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు ఓం రావత్ నెక్స్ట్ అంతకంటే హై బడ్జెట్ లో తన డ్రీమ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు గత కొన్ని వారాల నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో హిస్టారికల్ ప్రాజెక్టును సెట్ చేసుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక సినిమా రామాయణం అని పోస్టర్ చూస్తేనే అర్ధమవుతోంది.
రామాయణం ఆధారంగా..
పోస్టర్లో
రాముడు,
హనుమంతుడు,
వానర
సేన
వంటి
క్యారెక్టర్స్
కనిపిస్తున్నాయి.
ఇది
రామాయణం
ఆధారంగా
రూపొందించినట్లు
మేకర్స్
ప్రకటించకపోయినప్పటికీ,
పోస్టర్లో
స్పష్టమైన
పురాణ
పాత్రలు
కనిపించడం
చూస్తుంటే
కథ
అదేనని
అర్థమవుతోంది.
గతంలో
ఓం
రావత్
చాలా
సార్లు
రామాయణం
తన
డ్రీమ్
ప్రాజెక్ట్
అని
చెప్పాడు.
3Dలో ఆది పురుష్
ఇక రాముడి పాత్రకు ప్రభాస్ కరెక్ట్ గా సరిపోతాడు. కానీ మిగతా పాత్రలు కూడా చాలా బలంగా ఉండాలి. హనుమంతుడు అలాగే రావణాసురుడు, లక్ష్మణుడు వంటి బలమైన పాత్రల్లో ఎలాంటి వారు కనిపిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా 3Dలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
500కోట్ల భారీ బడ్జెట్ తో
దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమాను నిర్మించనున్నారట. ఇక సినిమాకు హాలీవుడ్ VFX టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.
Recommended Video
రిలీజ్ ఎప్పుడంటే..
ఇక
సినిమాను
2021లో
స్టార్ట్
చేసి
2022లో
ప్రేక్షకుల
ముందుకి
తేవాలని
అనుకుంటున్నారు.
కానీ
సినిమాను
ఒక
ఏడాదిలో
ఫినిష్
చేయాలి
అంటే
అంత
సులువైన
విషయం
కాదని
టాక్
వస్తోంది.
కానీ
చిత్ర
యూనిట్
మాత్రం
పక్కా
ప్లాన్
తో
సినిమాను
చాలా
తొందరగా
రిలీజ్
చేయాలని
టార్గెట్
సెట్
చెసుకున్నట్లు
టాక్.
ప్రభాస్
ఈ
సినిమాపై
చాలా
నమ్మకంతో
ఉన్నాడు.
దర్శకుడు
కథను
చెప్పిన
విధానం,
క్యారెక్టర్
ని
అతను
తన
స్టైల్
లో
డిజైన్
చేసుకున్న
విధానం
చాలా
బావుందని
తప్పకుండా
ప్రాజెక్టుకు
అతను
న్యాయం
చేస్తాడని
వివరణ
ఇచ్చారు.