Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రిష బ్రేకప్ : లక్ష్మి రాయ్ హ్యాపీగా పార్టీ చేసుకుందట!
హైదరాబాద్: హీరోయిన్ త్రిష ...తమిళ వ్యాపార వేత్త వరుణ్ మణియన్ తో ప్రేమలో పడటం, అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకోవడం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ.....త్రిష-వరుణ్ మధ్య గొడవలొచ్చాయి. ఇద్దరూ తమ నిశ్చితార్థం కూడా రద్దు చేసకున్నారు. అయితే త్రిష నిశ్చితార్థం రద్దయినప్పటి నుండి ఓ విషయం తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
హీరోయిన్ లక్ష్మి రాయ్ ప్రేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్ల పెళ్లి పెటాకులు అయిందని తెలియగానే అమ్మడు పార్టీ చేసకుందట. తన స్నేహితులతో కలిసి త్రిష బ్రేకప్ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందట. అంతే కాదు ఈ పెళ్లి జరగదని నేను ఆ రోజే చెప్పానని ఒకటికి పది సార్లు చెబుతూ తెగ సంబర పడిందట.
ఒకప్పుడు వరుణ్, లక్ష్మిరాయ్ డేటింగ్ చేసారని,....అయితే త్రిష పరిచయం అయిన తర్వాత వరుణ్ ఆమెకు దూరం అయ్యాడని అంటున్నారు. త్రిష, వరుణ్ మణియన్ విడిపోవడంతో లక్ష్మిరాయ్ చాలా సంతోషంగా ఉందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.