Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 9 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 10 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 11 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కినేని మల్టీస్టారర్ వెనకున్న అసలు మ్యాటర్ ఇదన్నమాట!
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సెలబ్రెటీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకవైపు నాగార్జున బిగ్ బాస్ షోతో ప్రతి వారం హైప్ క్రియేట్ చేస్తుండగా మరోవైపు సమంత కూడా సామ్ జామ్ అంటూ ఓటీటీ వరల్డ్ లో మరింత వైరల్ అవుతోంది. ఇక లవ్ స్టొరీ సినిమాకు సంబంధించిన న్యూస్ లతో నాగ చైతన్య పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా అఖిల్ బిగ్ బాస్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ లో అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం గ్యాప్ లేకుండా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల నాగార్జున ఒక సినిమా కోసం మనం దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అఖిల్, నాగార్జున ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేవలం అది మల్టీస్టారర్ కాదట. ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సినిమాలో కనిపించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.

మనం సినిమాతో అక్కినేనికి మరచిపోలేని హిట్టిచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగ చైతన్యతో థాంక్యూ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగార్జున విక్రమ్ కు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫ్యామిలీ కోసం ఒక మంచి కథను రెడీ చేయాలని కోరాడట. సొంత ప్రొడక్షన్ లోనే పెద్దగా బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్ ఫ్యామిలీ స్టోరీ అయితే చాలని చెప్పాడట. అందుకు విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కథ సెట్ చేయడానికి సమయం ఎంతైనా పట్టవచ్చని దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చినట్లు టాక్.