ఎన్టీ ఆర్ తో భాస్కర్?

అందులోనూ పరుగు కథ మొదట ఎన్టీ ఆర్ కే చెప్పాడుట భాస్కర్ . అయితే అది విన్న ఎన్టీ ఆర్ నేను సినిమా సగం దాకా ఒక గదిలో మ్రగ్గిపోవాలా అని రిజక్ట్ చేసినట్లు అప్పుడు భాస్కర్ బొమ్మరిల్లు కథ చెప్పి సినిమా పూర్తి చేసాడని అంతర్గత సమాచారం. అప్పటి కథ ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ బాగానే కురిపిస్తూండటంతో దిల్ రాజు,ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయినా ఎన్టీ ఆర్ మాస్ ఇమేజ్...భాస్కర్ క్లాస్ కథలో ఇముడుతుందా చూద్దాం అంటున్నారు సీనియర్లు. ఇదీ ఆలోచించాల్సిందే...


Click it and Unblock the Notifications











