For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లేనా?
Gossips
oi-Surya Prakash
By Srikanya
|
జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టు ఆగిపోయిందనే నేపధ్యంలో అస్సలు నిజాలు చెప్పాలంటే నిర్మాతే పూనుకుని మీడియాకు అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: pawan kalyan konda krishnam raju singeetham srinivas పవన్ కళ్యాణ్ కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు
English summary
Pawan Kalyan earlier committed to work with veteran director Singeetham Srinivasa Rao for the movie 'Prince of Peace', which is based on the incidents that took place in the life of Jesus Christ.
Story first published: Tuesday, December 27, 2011, 11:57 [IST]
Other articles published on Dec 27, 2011