For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పిజెఆర్ కుమారుడి ఢిల్లీ ప్రయాణం రద్దు!?
Gossips
-Staff
By Staff
|
శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల రహస్య ప్రేమ పెళ్లి వెనకాల తను ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి తన న్యూఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కోశాధికారి. ఆ పదవిలో ఉండడం మూలానా ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిఉంది. విష్ణు ఢిల్లీకి వెళ్లాల్సిఉన్న రోజుకు ముందు రోజే శ్రీజ-శిరీష్ ఢిల్లీ హైకోర్టులో ప్రత్యక్షమవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వస్తున్న ఆరోపణనలకు తన ఢిల్లీ పర్యటన మరింత బలం చేకూర్చవచ్చనే భయంతోనే విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, October 25, 2007, 17:41 [IST]
Other articles published on Oct 25, 2007