twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిజెఆర్ కుమారుడి ఢిల్లీ ప్రయాణం రద్దు!?

    By Staff
    |

    శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల రహస్య ప్రేమ పెళ్లి వెనకాల తను ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి తన న్యూఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కోశాధికారి. ఆ పదవిలో ఉండడం మూలానా ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిఉంది. విష్ణు ఢిల్లీకి వెళ్లాల్సిఉన్న రోజుకు ముందు రోజే శ్రీజ-శిరీష్ ఢిల్లీ హైకోర్టులో ప్రత్యక్షమవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వస్తున్న ఆరోపణనలకు తన ఢిల్లీ పర్యటన మరింత బలం చేకూర్చవచ్చనే భయంతోనే విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X