పిజెఆర్ కుమారుడి ఢిల్లీ ప్రయాణం రద్దు!?

By Staff

శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల రహస్య ప్రేమ పెళ్లి వెనకాల తను ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి తన న్యూఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కోశాధికారి. ఆ పదవిలో ఉండడం మూలానా ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిఉంది. విష్ణు ఢిల్లీకి వెళ్లాల్సిఉన్న రోజుకు ముందు రోజే శ్రీజ-శిరీష్ ఢిల్లీ హైకోర్టులో ప్రత్యక్షమవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వస్తున్న ఆరోపణనలకు తన ఢిల్లీ పర్యటన మరింత బలం చేకూర్చవచ్చనే భయంతోనే విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X