For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చైతన్యకు 49.... సమంతకు 51
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
అక్కినేని నాగేశ్వరరావు తన మనవడు నాగచైతన్యకు హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రం గురించి, అందులో హీరో, హీరోయిన్స్ నటన గురించి మీడియాతో మాట్లాడారు. తనని వీరి నటనకు మార్కులు వేయమంటే...చైతన్యకు 49....సమంతకు 51వేస్తానని అన్నారు. అలాగే ప్రతి నటుడిలోనూ ఏవో కొన్ని లోపాలుంటాయి. 'లేవు' అనుకోవడం మూర్ఖత్వం. ఆ లోపాల్ని సరిదిద్దుకుంటూ చైతన్య ముందుకు సాగిపోవాలి. తనది ప్రేమిస్తున్నానని వెంటపడే పాత్ర. అలా ప్రేమించడం తేలిక. కానీ ప్రేమను అంగీకరించాలా? వద్దా? అని సతమతమయ్యే సమంత పాత్ర గొప్పది. సమంత ముఖంపై చర్మం చాలా పలచగా ఉంది. అందుకే తను పలికించాలనుకున్న భావాలను తేలికగా పలికించగలుగుతోంది. కృషి చేస్తే సావిత్రి అంత గొప్ప నటి కాగలదు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం పెడదారులు పట్టిన ఈ పరిశ్రమను ఓ దారిలో పెట్టడానికి ఈ సినిమా ప్రయత్నించినట్టు అనిపించిందన్నారు ఆయన.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగచైతన్య సమంత జోష్ సావిత్రి అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున ఏ మాయ చేసావె గౌతం మీనన్ naga chaitanya samantha josh akkineni nageswara rao nagarjuna gautham menon
Story first published: Wednesday, March 10, 2010, 15:54 [IST]
Other articles published on Mar 10, 2010