For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు అభిమానులు ఇక రిలాక్స్ అవ్వచ్చు..!
News
oi-Saraswathi N
By Sindhu
|
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న భారీ చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు ప్రధాన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. పల్లవ రాజులు, చోళ రాజుల కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో తమిళ తారలు విజయ్, ఆర్య కూడా నటిస్తున్నారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రంలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేశారన్న వార్త మహేష్ బాబు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఖలేజ' సినిమా పట్ల పలు కామెంట్లు వచ్చాయి. అయితే, మణిరత్నం సినిమాలో మహేష్ బాబు సరసన అనుష్క నటించదనీ, విజయ్ కు జోడీగా ఆమె నటిస్తుందనీ తెలిసింది. సో...మహేష్ బాబు అభిమానులు రిలాక్స్ అవ్వచ్చు!
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: anushka mahesh babu vijay mani ratnam arya khaleja అనుష్క మహేష్ బాబు విజయ్ మణిరత్నం ఆర్య ఖలేజా
English summary
After the disastrous Khaleja, Anushka and Mahesh are roped into play the lead roles in Mani Ratnam’s historical movie Ponniyin Selvan. But latest buzz Anushka not pairing up with Mahesh.
Story first published: Saturday, March 19, 2011, 15:44 [IST]
Other articles published on Mar 19, 2011