Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలియడంలేదు.. మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు కవల పిల్లలైన అరియానా, వివియానా అంటే చెప్పలేనంత ఇష్టం. అలా ప్రాణంగా చూసుకునే ఇద్దరి తుంటరి పిల్లలపై ఇటీవల ట్విట్టర్లో సరదాగా ఫిర్యాదు చేశాడు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు కవల పిల్లలైన అరియానా, వివియానా అంటే చెప్పలేనంత ఇష్టం. సమయం దొరికితే వారితో ఎక్కవ సమయం గడపడానికే ఉత్సాహం చూపిస్తాడు. అలా ప్రాణంగా చూసుకునే ఇద్దరి తుంటరి పిల్లలపై సరదాగా ఫిర్యాదు చేశాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.
'అరి, వివి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడంలో ఎలా మాస్టర్లయ్యారో నాకైతే అర్థం కావడం లేదు. వారి ఇష్టాలను అంగీకరించే విధంగా నాపై ఒత్తిడి చేస్తున్నారు. వారిని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ముద్దుముద్దుగా కనిపించే అరి, వివి ఇద్దరు ఇటీవల తమ ఐదో పుట్టిన రోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలంటే మంచు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం.
I cannot understand how Ari &Vivi mastered the art of emotionally blackmailing me. 🤔And making me agree to their whim and fancy. How????
— Vishnu Manchu (@iVishnuManchu) February 21, 2017