Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో రామ్ కు ఇది క్రేజీ రికార్డ్, రామజోగయ్యశాస్త్రి కి ధాంక్స్
హైదరాబాద్: హీరో రామ్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అందుకు కారణం...ఆయన మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేయటమే. అదేమింటే...
ముఖ్యంగా 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' పాటకు విపరీతమైన ఆదరణ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పృథ్వీచంద్ర పాడిన ఈ పాటను యూట్యూబ్లో ఏకంగా కోటిమందికి పైగా చూసారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'క్రేజీ క్రేజీ' పాటకు కోటి వ్యూస్ రావడం సంతోషంగా ఉందన్నారు.
'కొత్త ఏడాది రోజున విడుదలైన మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం మా యూనిట్కు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అలరిస్తున్నాయి. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'క్రేజీ క్రేజీ' సాంగ్ బాగుంది. అందుకే ఈ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి' అని నిర్మాత స్రవంతి రవికిషోర్ ఆనందం వ్యక్తం చేశారు.
''యూట్యూబ్లో క్రేజీ ఫీలింగ్ పాటను కోటి మందికిపైగా చూడటం ఆనందంగా ఉంది. దేవిశ్రీప్రసాద్, రామజోగయ్యశాస్త్రికి థ్యాంక్స్' అని హీరో రామ్ ట్వీట్ చేశారు.