Just In
- 32 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 51 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దిల్ రాజుకు ఆ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. మౌత్ టాక్తో పాటు రివ్యూల రేటింగ్ కూడా ఫుల్ పాజిటివ్గా రావడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేస్తుంది ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం గమనార్హం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ....‘అనిల్ రావిపూడి గురించి రైటర్ గా ఉన్నప్పటి నుండి తెలుసు. ఓసారి అతనితో స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. ఎంటర్టెన్మెంట్ సీన్లు బాగా చేస్తాడని తెలుసు కానీ కథపై అతనికి ఎంత పట్టు ఉందో ‘పటాస్' చూసిన తర్వాతే అర్థమైంది. విడుదల ముందు నేను ఈ సినిమా చూసాను. ఆ సమయంలో కళ్యాణ్ రామ్, అనిల్ నా వెంట లేరు. అతని టేకింగ్ చూసి షాకయ్యాను. మంచి సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయాలని నేనే నైజాం రైట్స్ తీసుకున్నాను. ఊహించినట్లే సినిమా పెద్ద హిట్టయింది' అన్నారు.
మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా టాక్ అదిరి పోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. అతని గత సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఐదున్నర కోట్లకు పైగా వసూలు చేసింది.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్రామ్, కథ, మాటలు, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.