Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బలుపు వివాదం : బాలయ్య గురించి కాదన్న గోపీచంద్
ఇదీ వివాదం...
సినిమాలోని ఓ సన్లో రవితేజను హీరోయిన్ అంజలి...తమ హాస్పటిల్ లో రోగుల మనసు మార్చేందుకు స్పీచ్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రవితేజ..పదానికి పదానికి లింక్ లేకుండా, తడబడుతూ బాలకృష్ణ రియల్ లైఫ్ లో మాట్లాడే విధంగా డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ కు థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ డైలాగు బాలకృష్ణను ఉద్దేశించినట్లు ఉందని కొందరు ఓ వాదన తెరపైకి తెచ్చారు. ఈ విషయం కాస్త బాలకృష్ణ అభిమానుల చెవిన పడటంతో ఆగ్రహంగా ఉన్నారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించి అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని వివరణ ఇచ్చి ఈ వివాదం పెద్దది కాకుండా మొగ్గలోనే తుంచేసారు.
బలుపు చిత్రం విషయానికొస్తే..రవితేజ గత సినిమాలతో పోలిస్తే 'బలుపు' చిత్రం సంతృప్తి కరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. కథ కొత్తదనం లేకపోయినా, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా... ఇంటర్వెల్ ట్విస్ట్, కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే రవితేజ కెరీర్ను 'బలుపు' మూవీ మళ్లీ గాడిలో పెట్టినట్లే కనిపిస్తోంది.