Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హెబ్బా పటేల్... ఎంత మంది బాయ్ ఫ్రెండ్సో?
హైదరాబాద్: కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్తో యూత్ మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాల్లో కూడా హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె చేస్తున్న సినిమాల్లో ఓ మూవీ టైటిల్ హాట్ టాపిక్ అయింది. ''నేను.. నా బాయ్ ఫ్రెండ్స్'' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వివి వినాయక్ దగ్గర్ అసోసియేట్ గా పనిచేసిన భాస్కర్ బండి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
హెబ్బ పటేల్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తెరపై తమ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. గతంలో 'దేనికైనా రెడీ' సినిమాకు దర్శకత్వం వహించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. 'కుమారి 21 ఎఫ్' చిత్రంలో హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శక నిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
హెబ్బ పటేల్
హెబ్బ
పటేల్
వయసు
22
సంవత్సరాలు.
జనవరి
6,
1994లో
జన్మించింది.
ముంబై
హెబ్బ
పటేల్
ముంబైలో
పుట్టి
పెరిగింది.
తొలి చిత్రం
హెబ్బ
పటేల్
తొలి
చిత్రం
కన్నడలో
తెరకెక్కిన
‘అద్యక్ష'
తమిళంలో..
తమిళంలో
తిరుమానం
ఎనుమ్
నిఖా
అనే
చిత్రంలో
నటించింది.
తెలుగులో..
తెలుగులో
ఆమె
తొలుత
‘అలా
ఎలా'
అనే
చిత్రంలో
నటించింది.
సుకుమార్
దర్శకత్వంలో
వచ్చిన
‘కుమారి
21ఎఫ్'
చిత్రంతో
హెబ్బకు
మంచి
గుర్తింపు
వచ్చింది.