Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!
జూ ఎన్టాఆర్, కాజల్, సమంత (ఏం మాయచెసావె నాయికిక)హీరో హరోయిన్ లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నలవ్ స్టోరి 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ప్రస్తుతం భాగ్యనగరంలో షూటింగ్ని 70% ను పూర్తి చేసుకొన్నది. ఇంతకు ముందు పొల్లాచ్చిలో పదిరోజులపాటు జరిగిన తొలిషెడ్యూల్లో ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్ని జరిపారు.
తాజాగా ఈనెల 20నుంచి మియాపూర్లోని కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ ఈనెల 26 వరకు చిత్రీకరించారు. కర్నాటకలో రెండు రోజులు జరిగే ఓ షెడ్యూల్ చేస్తారు, ఆ తర్వాత కేరళలో ఒక చిన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుందని ఈ రెండు షెడ్యూల్ మద్య విరామం లేకకుండా ఏకదాటిగా షూటింగ్ చేసి జూన్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్రాజ్, ముఖేష్రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న