For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
క్రేజీ కాంబినేషన్లో మహేష్ బాబు 25వ మూవీ
News
oi-Santhosh Kumar Bojja
క్రేజీ కాంబినేషన్లో మహేష్ బాబు 25వ మూవీ
By Bojja Kumar
|
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు పెద్ద నిర్మాతలు సంయుక్తంగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతుండటం ఆసక్తి కరంగా మారింది. 2017లో ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఊపిరి' లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ మూవీ. ఈ సినిమా పివిపి చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం అశ్వినీ దత్, దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Dil Raju and Ashwini Dutt are going to jointly produce the prestigious 25th film of Mahesh Babu. This film will be directed by Vamshi Paidipally.
Story first published: Thursday, December 22, 2016, 12:35 [IST]
Other articles published on Dec 22, 2016