For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ 'బృందావనం' లో సెకెండ్ హీరోయిన్ ఆమే!?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి (మున్నా ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం' చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక పూర్తయింది. నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో వస్తున్న 'ఏం మాయ చేసావో' చిత్రంతో పరిచయమవుతున్న సమంతా ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె తమిళంలో అంతకుముందు ఓ సినిమా చేసింది. అలాగే మోడల్ గాను కొన్ని బ్రాండులకు పనిచేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న బృందావనంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ ఇంతకు ముందు జయీభవ, కిక్ చిత్రాలకు సంగీతం అందించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సమంతా జూ ఎన్టీఆర్ బృందావనం మున్నా వంశీ పైడిపల్లి ప్రభాస్ కాజల్ దిల్ రాజు నాగచైతన్య గౌతం మీనన్ ఏ మాయ చేసావె samantha jr ntr munna brundavanam dil raju naga chaitanya gautam menon
Story first published: Monday, February 15, 2010, 10:29 [IST]
Other articles published on Feb 15, 2010