Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒక్కరు కాదు..ఇద్దరు : పవన్కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా పిలిచారు,పండగే
‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’ లో పవన్ తో పాటు, త్రివిక్రమ్ కూడా పాల్గొంటున్నారు.
హైదరాబాద్:
అమెరికాలోని
హార్వర్డ్
విశ్వవిద్యాలయంలో
నిర్వహించనున్న
'ఇండియా
కాన్ఫరెన్స్
2017'లో
పాల్గొనేందుకు
సినీ
నటుడు..
జనసేన
అధినేత
పవన్కల్యాణ్కు
ఆహ్వానం
అందిన
సంగతి
తెలిసిందే.
విద్యార్థులు
నిర్వహించే
ఈ
సదస్సులో
పవన్కల్యాణ్
పాల్గొని
తన
అభిప్రాయాలను
పంచుకోనున్నారు.
బోస్టన్లోని
హార్వర్డ్
విశ్వవిద్యాలయంలో
ఫిబ్రవరి
నెలలో
'ఇండియా
కాన్ఫరెన్స్
2017'
నిర్వహించనున్నారు.
దీనికి హాజరు కావాల్సిందిగా పవన్కు సదస్సు నిర్వాహకులు ఆహ్వాన పత్రాన్ని పంపారు. పవన్ ఈ సదస్సుకు హాజరైతే ఫిబ్రవరి 11 లేదా 12న ప్రసంగించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. తమ అభిమాన హీరో, దర్శకుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సుకు హాజరవుతారన్న సమాచారం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.
పవన్కల్యాణ్ ప్రస్తుతం కిషోర్ కుమార్ పార్థసానీ(డాలి) దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంతో సహా టీఆర్ నేసన్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారు.