Just In
- 29 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 41 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 2 hrs ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
Don't Miss!
- News
పట్టణాల పేర్లే కాదు... ఫలాల పేర్లు కూడా మార్పు... ఇకపై 'కమలం'గా డ్రాగన్ ఫ్రూట్...?
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘నా సావు నే సస్తా’ డైలాగుతో.... మహేష్ మూవీలో ఆఫర్ కొట్టేసాడు!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అని ఎవరినడిగినా... అందరినోటా వచ్చే మొదటి పేరు 'పెళ్లి చూపులు' మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన ఈ చిత్రంలోని డైలాగులు, కామెడీ సీన్లు ఇంకా ఎవరూ మరిచిపోలేక పోతున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను తెగ నవ్వించారు. సినిమాలో ఓ సీన్లో ప్రియదర్శి చెప్పిన 'నా చావు నే చస్తా.. నీకెందుకు' అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.
తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే... ప్రియదర్శికి తాజాగా భారీ ఆఫర్ వచ్చింది. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ దెబ్బతో ప్రియదర్శి దశ తిరిగినట్లే, ఈ సినిమాలో క్లిక్ అయితే అతను తెలుగులో పెద్ద కమెడియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారంతా.
ముఖ్యంగా అతడు డైలాగులు చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ స్లాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం......

మహేష్ బాబు మూవీలో...
మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో ప్రియదర్శి ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ వెంట కనిపించే ఓ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు.

భారీ బడ్జెట్ మూవీ
మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క్లిక్ అయితే ప్రియదర్శి పులికొండ దశ తిరిగినట్లే అంటున్నారంతా.

రకుల్
ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

నమ్రత
ఈ చిత్రంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఎస్.జె.సూర్య
ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు
ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.