For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేసీఆర్ మాటను చాలెంజ్గా తీసుకున్న రాజేంద్రప్రసాద్
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: మొక్కలు నాటుదాం పచ్చదనాన్ని పెంపొందిద్దా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఛాలెంజ్గా తీసుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ఫిలించాంబర్ వద్ద మొక్కలు నాటారు.
ఈసందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....కేసీఆర్ హరితహారం పథకం ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు. చెట్లు అమ్మ తరువాత అమ్మలాంటివని, చెట్లను పెంచడం, వాటిని కాపాడటం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ యాదవ్, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Rajendra Prasad participated in Haritha Haram program at Film Chamber
Story first published: Wednesday, July 8, 2015, 17:44 [IST]
Other articles published on Jul 8, 2015