For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డొనాల్డ్ ట్రంప్... రామ్ చరణ్, అఖిల్, శ్రీయ ఒకే కార్యక్రమంలో!
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
హైదరాబాద్: చారిటీ కార్యక్రమాల కోసం నిధులు సమకూర్చడం కోసం సినీతారలతో కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చూస్తూనే ఉన్నాయి. తాజాగి ఇలాంటి కార్యక్రమమే ఒకటి అమెరికాలో జరుగబోతోంది.
కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.
ఈ చారిటీ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, అఖిల్, శ్రియసరన్, ప్రభుదేవాతో పాటు బాలీవుడ్ నుండి మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
US Republican presidential candidate Donald Trump and Ram Charan, Akhil, Shriya will address a rally of Hindu-Americans in New Jersey on October 15 and half of the proceedings from the event will be used for the benefit of Kashmiri Pandits.The founder of Republican Hindu Coalition (RHC) Shalabh Kumar today claimed that this is the first of its kind event where Mr Trump is scheduled to address only one specific ethnic community.
Story first published: Monday, October 10, 2016, 18:48 [IST]
Other articles published on Oct 10, 2016