Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాణి ముఖర్జీకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..!
ఇటీవల విడుదలైన 'నోవన్ కిల్డ్ జెస్సికా" చిత్రంలో రాణి ముఖర్జీ అద్భుతమైన నటనను కనబర్చింది. అంతకుముందు 'బ్లాక్", 'తారారంపమ్" తదితర చిత్రాల్లో రాణి బాగా నటించింది. అందుకే ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి అయితే ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డు రాణి ముఖర్జీ ఖాతాలో చేరనుంది.
పది సంవత్సరాల పాటు బాలీవుడ్ ని ఏలిన రాణి ముఖర్జీ కి అరుదైన గౌరవం దక్కనుంది. ఆమె ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డ్ కు ఎంపిక అయ్యింది. ఆమె తన స్పందన తెలుపుతూ ఇది తనను ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించినందుకు వారికి ఎంతగానో రుణపడి ఉంటాను. నన్ను విమర్శించే వారందరికీ నా పెర్ఫర్మేన్సే సమాధానం చెబుతుంది.
గత కొంతకాలంగా నేను గడ్డు పరిస్థితులని ఎదుర్కున్నాను. నా సినిమాలేవీ విజయాన్ని పొందలేదు. కాని ఏ అవార్డ్ రావటంతో నేను నూతన ఉత్సాహంతో ముందడుగు వేయలనుకున్తున్నాను అని వెల్లడించింది. ఆమె ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సినిమాలో వేశ్యగా అరుదైన పాత్రలో నటిస్తుంది.