Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
హైదరాబాద్లో ల్యాండైన ‘మెగా’ మేనల్లుడు
ప్రస్తుతం
'రేయ్'
చిత్రం
షూటింగ్
హైదరాబాద్లో
పరిసర
ప్రాంతాల్లో
జరుగుతోంది.
ఈ
చిత్రం
ద్వారా
సయామీ
ఖేర్
అనే
భామ
తెలుగు
ప్రేక్షకులకు
పరిచయం
కాబోతోంది.
అదే
విధంగా
హీరోయిన్
శ్రద్ధాదాస్
ఈ
చిత్రంలో
పర్మినెంట్
రోల్
పోషిస్తోంది.
వైవిఎస్
చౌదరి
స్వీయ
నిర్మాణ
దర్శకత్వంలో
రూపొందుతున్న
ఈచిత్రానికి
చక్రి
సంగీతం
అందిస్తుండగా,
గుణశేఖరన్
సినిమాటోగ్రఫీ
చేస్తున్నారు.
2013లో
ఈచిత్రం
ప్రేక్షకుల
ముందుకు
వచ్చే
అవకాశం
ఉంది.
ఈ సినిమా ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలు గడిచి పోయింది. ఆ మధ్య ఆర్థిక సమస్యలతో వైవిఎస్ చౌదరి ఈచిత్రాన్ని కొంతకాలం పక్కన పెట్టారు. కొన్ని నెలల క్రితం మళ్లీ షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా జరుపుతున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది.
మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోంలా సక్సెస్ అయ్యారు. ఎవ్వరూ వెనకకు తిరిగి చూసుకోకుండా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో సాయి ధరమ్ తేజ ఎంట్రీని కూడా మెగా కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సినిమా పూర్తయిన తర్వాత జరిగే ప్రమోషన్లో మెగా హీరోలు పాల్గొని 'రేయ్' చిత్రంపై అంచనాలు పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలుస్తోంది.