Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వర్మ మరో సెన్సేషన్: సునంద హత్యపై సినిమా?
హైదరాబాద్:
సంచలనాలకు
మారుపేరైన
ఫిల్మ్
మేకర్
రామ్
గోపాల్
వర్మ....గతంలో
పలు
వివాదాస్పద
అంశాలను
తన
సినిమాలకు
కథలుగా
వాడుకుని
తెరకెక్కించిన
సంగతి
తెలిసిందే.
26/11
ముంబై
దాడులపై,
పరిటాల
రవి
హత్యోదంతంపై,
అండర్
వరల్డ్
మాఫియాపై
ఆయన
తీసిన
సినిమాలు
సెన్సేషన్
సృష్టించాయి.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
తాజాగా రామ్ గోపాల్ వర్మ..... మరో వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతంపై అతను సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె హత్యకు కారణం ఎవరనే విషయం ఇంకా తేలక ముందే సినిమా ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఆ సంగతి పక్కన పెడితే...రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సారి ఆయన సచిన్ జోషితో సినిమా తీయబోతున్నాడు. తెలుగు-హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సచిన్ జోషి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘నీ జతగా నేనుండాలి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రా బాక్సీఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాబట్టలేక పోయాయి. మరి ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.