Just In
- 2 min ago
సరికొత్త లుక్లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 8 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
- 46 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 57 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
Don't Miss!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- News
బైడెన్ ఇనాగురల్ స్పీచ్ వెనుక తెలంగాణ మాస్టర్ మైండ్.. ఆ ప్రసంగాన్ని డ్రాఫ్ట్ చేసింది మనోడే...
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వర్మ మరో సెన్సేషన్: సునంద హత్యపై సినిమా?
హైదరాబాద్: సంచలనాలకు మారుపేరైన ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ....గతంలో పలు వివాదాస్పద అంశాలను తన సినిమాలకు కథలుగా వాడుకుని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడులపై, పరిటాల రవి హత్యోదంతంపై, అండర్ వరల్డ్ మాఫియాపై ఆయన తీసిన సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా రామ్ గోపాల్ వర్మ..... మరో వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతంపై అతను సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె హత్యకు కారణం ఎవరనే విషయం ఇంకా తేలక ముందే సినిమా ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఆ సంగతి పక్కన పెడితే...రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సారి ఆయన సచిన్ జోషితో సినిమా తీయబోతున్నాడు. తెలుగు-హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సచిన్ జోషి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘నీ జతగా నేనుండాలి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రా బాక్సీఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాబట్టలేక పోయాయి. మరి ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.