Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కుక్కలు అంటూ... రోజా మొగుడు నోరు జారాడా?
విరాల్లోకి వెళితే...సౌతిండియాలో వివిధ సినీ పరిశ్రమల్లో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన విషయాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం సెల్వమణికి కోపం తెప్పించిందట.
జర్నలిస్టులు తక్కువ సంఖ్యలో హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పోయిన సెల్వమణి....సినిమా ఫంక్షన్లయితే కుక్కల్లా వస్తారు, ఫోటోలు తీసుకుంటూ అంతా కవర్ చేస్తారు, ఇలాంటి ఫంక్షన్లకయితే రారు అంటూ నోరు జారినట్లు తెలుస్తోంది. సెల్వమణి ఇలా ప్రవర్తించడంపై జర్నలిస్టులు ఆగ్రహంగా ఉన్నారు.
సెల్వమణి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. లేక పోతే తాము ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెల్వమణి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పే అవకాశం ఉన్నట్లు టాక్. త్వరలోనే సెల్వమణి క్షమాపణ వార్త వినే అవకాశం ఉంది.