Don't Miss!
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పేలుళ్లను ఖండిస్తూ సినీ సెలబ్రిటీల ట్వీట్లు
రామ్
గోపాల్
వర్మ:
అమాయక
ప్రజలను
టార్గెట్
చేసుకుని
తీవ్ర
వాదులు
దాడులు
జరుపుతున్నారు.
అమాయక
ప్రజలను
భయబ్రాంతులకు
గురి
చేయడమే
వారి
లక్ష్యం...
లక్ష్మి
మంచు:
బాంబు
పేలుళ్ల
ఘటన
నన్నెంతో
బాధించింది.
మృతి
చెందిన
వారి
కుటుంబాలకు
నా
ప్రగాడ
సంతాపం.
ఇది
ద్వేషం-ప్రేమకు
మధ్య
జరుగుతున్న
పోరాటం.
ఈ
అందమైన
దేశం
యొక్క
పౌరులుగా
మనం
ఎల్లప్పుడూ
కలిసి
మెలిసి
ఉండాలి.
శృతి
హాసన్:
అమాయక
ప్రజల
ప్రాణాలు
కోల్పోవడం
ఎంతో
బాధాకరం.
హైదరాబాద్లో
ఉన్న
వారంతా
బాగుండాలని
కోరుకుంటున్నాను.
హరీష్
శంకర్:
హైదరాబాదీలంతా
గుండె
నిబ్బరంతో
ఉండాలని
కోరుకుంటున్నాను.
దొంగ
దెబ్బతీసే
పిరికి
వారి
చేతిలో
ఓడిపోకూడదు.
ఇలాంటి
సమయంలోనే
అంతా
ఐక్యంగా
ఉండాలి.
తమన్:
హైదరాబాద్లో
మళ్లీ
బాంబు
పేలుళ్లు
సంభవించడం
చాలా
బాధాకరం.
బాధితుల
కుటుంబాలు
ఎంతో
బాధతో
ఉన్నాయి.
దేవుడు
అందరినీ
బాగా
చూడాలి.
తాప్సీ: షూటింగులో ఉన్నా. సడెన్గా ఫోన్లు అన్నీ బిజీ అయిపోయాయి. ఏమిటని ఆరాతీస్తే బాంబు పేలుళ్ల విషయం తెలిసింది. ఎంతో షాకయ్యాను.
రూపా
వైట్ల:
హైదరాబాద్లో
బాంబు
పేలుళ్లు.
రెడ్
అలర్ట్...అంతా
ఇంట్లోనే
జాగ్రత్తగా
ఉండండి.
టీవీల్లో
బాంబ్
బ్లాస్ట్
విజువల్స్
చూసి
షాకయ్యాను.
అమాయక
ప్రజలను
దేవుడు
కాపాడాలని
కోరుకుంటున్నాను.
దేవిశ్రీ
ప్రసాద్:
బాంబు
పేలుళ్ల
ఘటన
నన్ను
ఎంతో
బాధించింది.
అందరికీ
మంచి
జరుగాలని
ఆ
దేవున్ని
ప్రార్థిస్తున్నాను.