Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'ట్రాఫిక్' డైరక్టర్ మృతి
హైదరాబాద్:'ట్రాఫిక్' చిత్రంతో భారతదేస సినీ పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న మళయాళి దర్శకుడు రాజేష్ పిళ్లె(41) కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన ట్రాఫిక్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ తరువాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన వెట్టా విడుదలైన మరుసటిరోజే మృతి చెందడం పలువురిని బాధాకరం.
So sad to hear an untimely demise of rajesh pillai dir of #traffic.may he rest in peace.
— Manoj Bajpayee (@BajpayeeManoj) February 27, 2016
పిళ్లె మృతికి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. పిళ్లె తీసిన ట్రాఫిక్ హిందీ రీమేక్లో మనోజ్ బాజ్పేయ్ ప్రధాన పాత్రలో నటించారు. రాజేష్ పిళ్లె అకాల మరణం పట్ల పలువురు మలయాళ నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Shocked to hear of Dir Rajesh Pillai s sudden demise. Too young to go.His film Traffic will live in all our hearts.
— Radikaa Sarathkumar (@realradikaa) February 27, 2016