Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వేద
టాలీవుడ్ స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చిరకాల విరామం తర్వాత మరో చిత్రం డైరక్ట్ చేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం.దాదాపు ఫేడవుట్ అయిపోయిన వేదని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించే ఆ చిత్రానికి సతీ సావిత్రి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.పౌరాణికం బేస్ చేసుకుని నేటి సమకాలీన సమస్యలపై సెటైర్స్ వేస్తూ ఆధునికకాలంలో జరిగే కథగా ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రం పరుచూరి బ్రదర్స్ ఇధ్దరూ డైరక్ట్ చేయరని పరుచూరి గోపాల కృష్ణ ఒక్కరే డైరక్ట్ చేస్తారని మరో టాక్ వినపడుతోంది.స్క్రిప్టు వర్క్ పూర్తవగానే షూటింగ్ మొదలు కానుంది.ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పడిపోయింది.వాళ్ళు రీసెంట్ గా రాసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద ఆడలేదు.అలాగే ఈ మధ్య వారు చేసిన మెరుపు చిత్రం స్క్ర్రిప్టు దశలోనే ఆగిపోయింది.ఈ మధ్యన వారు స్కిప్టు వర్క్ చేసిన వీర చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.