Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భార్యతో కలిసి ఉదయ్ కిరణ్ పాట..(అరుదైన వీడియో)
ఉదయ్ కిరణ్కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. భార్య విషిత, ఇతర కుటుంబ సభ్యులతో పాటపాడిన ఈ వీడియో ఇపుడు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తూ పలువురు అభిమానులు ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
మరో వైపు ఉదయ్ కిరణ్ నటించిన ఆఖరి సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు.
ఇటీవల ఈచిత్రం టీజర్ విడుదల చేసారు. ఈ నెల చివర్లో ఆడియో రిలీజ్ చేసి వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా చక్కని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. మున్నాకాశీ సంగీతం ఇచ్చాడు అన్నారు. ఉదయ్ కిరణ్ మన అందరి మధ్య ఉన్నపుడు ఈ సినిమా విడుదలై ఉంటే కచ్చితంగా సినిమా హిట్టై అతనికి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది నిర్శక నిర్మాతలు అంటున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SZBjhJHPRXw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>