Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షాకింగ్: శత్రువులకు పిండం పెట్టిన.. కమిడయన్ ధర్టీ ఇయిర్స్ ఫృధ్వీ
హైదరాబాద్ :తన దైన శైలిలో డైలాగులు చెప్తూ...వరస పెట్టి హిట్లు కొడుతూ..రోజు రోజుకూ డిమాండ్ పెంచుకుంటున్న కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వీ. ఈయన తాజాగా పేస్ బుక్ లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చారు.
పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ కమెడియన్ ఫృధ్వీపై పోలీస్ కేసు
తన తల్లి తండ్రులతో పాటు తన శత్రువులకు కూడా పిండాలు పెడుతున్నట్లు కొన్ని ఫోటోలను పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. తల్లి తండ్రులకు పిండ ప్రధానం చేయడం అందరూ చేసేది. అయితే తన శ్రువులకు కూడా పిండాలు పెడుతున్నాని ఫృధ్వీ చెప్పడం ఇండస్ట్రీ కు షాక్ ఇచ్చింది. ఇదేదో షూటింగ్ లో సీన్ అనుకునేరు. నిజంగానే పిండాలు పెట్టాడు ఫృద్వి. మీరే చూడండి. ఆ పోస్ట్ ని.
బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప.. మల్లెపుష్పం రామారావు... ఇగో రెడ్డి .. ఇలా వరుస హిట్ పాత్రలలో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇక స్పూఫ్ లు సంగతి చెప్పక్కర్లేదు. వరుస హిట్స్ తో జోరుమీదున్న పృథ్వీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అతడిపై కొంతమంది కుట్ర చేస్తున్నట్లు చెప్తున్నారు.
అలాగే, ఆయనపై కేసులు నమోదవడం కూడా దానిలో భాగమే అని ఇటీవలి కాలంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే తనతో సహజీవనం చేసి, ఇప్పుడు తనను వెళ్లగొడుతున్నాడంటూ ఒక మహిళ పృథ్వీపై కేసు పెట్టడం కూడా దీనిలో భాగమేనని అంటున్నారు. దీంతో తనకు ఈ శత్రువుల బెడద తగ్గిపోవాలని పిండం పెట్టినట్లు పృథ్వీ తెలిపాడు.