Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వర్మ 'రక్త చరిత్ర'లో హీరో ఎవరంటే..
మహారాష్ట్రకు చెందిన వీరిద్దరూ స్టేజీ ఆర్టిస్టులు కావటంతో పాత్రల్లో ఈజీగా పరకాయ ప్రవేశం చేయగలరని ఆయన భావిస్తున్నారని సమాచారం. అయితే ఎవరిని ఏ పాత్రకు అనేది మాత్ర తెలియరావటం లేదు. మరో ప్రక్క ఇంకేమన్నా బెటర్ ఆప్షన్ దొరకుతుందేమన్నేమో మరికొంతమందికి ఫోటో సెషన్ జరుపుతున్నారని చెప్తున్నారు. ఇకు ఈ సినిమా రీసెర్చి కోసం ఆయన మొన్నట నుండీ ఫ్యాక్షన్ గ్రామాలను పరిశీలించటం,ఆ వ్యక్తులను కలవటం చేస్తున్నాడు. ఆ క్రమంలో క్రితం శనివారం మద్దెల చెర్వు సూరిని అనంతపురం జైలు కెళ్ళి కలిసారు. అనంతరం మద్దలచెరువు గ్రామానికెళ్లి సూరి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి కుటుంబీకుల సమాధులను సందర్శించారు. వారింట భోజనం చేసి తన కథకు కావాల్సిన మరిన్ని విషయాల్ని వారి నుంచి సేకరించారు.మద్దలచెరువు గ్రామ ప్రజలతోనూ వర్మ ముచ్చటించారు.
ఆదివారం
వెంకటాపురం
వెళ్ళి
పరిటాల
సునీతని,వారి
బంధు
వర్గాన్ని
కలిసారు.
తర్వాత
మీడియాతో
మాట్లాడుతూ
మద్దెల
చెర్వు
సూర్యానారాయణ
రెడ్డితో
పాటు
పరిటాల
రవి
సతీమణి,
శాసనసభ్యురాలు
పరిటాల
సునీత
సినిమా
తీయడానికి
అంగీకరించినట్లు
ఆయన
తెలిపారు.
అలాగే..తన
సినిమా
ఎవరినీ
బలపరిచేదిగా
ఉండదని,
సందేశాత్మకంగా
ఉంటుందని
ఆయన
చెప్పారు.
తన
రక్తచరిత్ర
సినిమాకు
మద్దెలచెర్వు
సూరి
పెట్టుబడి
పెడుతున్నారనే
వార్తలను
ఆయన
ఖండించారు.
సినిమా
మొత్తం
రాయలసీమ
జిల్లాల్లోనే
షూటింగ్
జరుపుకుంటుందని
ఆయన
చెప్పారు.
నవంబర్
20వ
తేదీ
నుంచి
షూటింగ్
జరుపుతామని
ఆయన
చెప్పారు.
ఇక
ఈ
చిత్రానికి
ధర్మ
రక్ష
అనే
కవలలు
దర్శకత్వం
చేయనున్నారు.
వారు
వియన్
ఆదిత్య,యమ్.ఎస్.రాజు
ల
వద్ద
పనిచేసారు.