Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. అంటూ చిరుని
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఖైదీ నంబరు 150' చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ రాయ్లక్ష్మి ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవితో కలిసి నటించడం తన కల అని రాయ్లక్ష్మి అన్నారు.
Day dreaming !!! On the sets of #KhaidiNo150 with the legend #Chiranjeevi garu ! 😬beautifully styled by #sushmitachiranjeevi 😍#lovingit ✨ pic.twitter.com/5vrUViWYOK
— RAAI LAXMI (@iamlakshmirai) October 14, 2016
చిన్నప్పటి
నుంచీ
తాను
మెగాస్టార్కి
అభిమానినని,
ఎంత
ఎదిగినా
ఒదిగి
ఉండాలి
అనే
మాటకు
ఆయన
నిదర్శనమని
చెప్పారు.
'నిజమైన
లెజెండ్!
నేనే
ప్రత్యక్ష
ఉదాహరణ.
రత్నంలాంటి
మనిషి,
మనసు
బంగారం..
ఆయన
గురించి
చెప్పాలంటే
మాటలు
సరిపోవడం
లేదు'
అని
రాయ్లక్ష్మి
ట్వీట్
చేశారు.
A true legend!I am the living example ✨😍gem of a person , heart of gold ufff words falling short 2 admire this man🙏 #khadino150 #humbled☺️😁💃 pic.twitter.com/73Pd8OtSbI
— RAAI LAXMI (@iamlakshmirai) October 16, 2016
దీంతోపాటు 'ఖైదీ నంబరు 150' సెట్లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. చిరంజీవి కుమార్తె సుస్మిత తనని చక్కగా రెడీ చేశారని తెలుపుతూ.. తొలిరోజు షూటింగ్లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
The MASS combination!!! 😁#solid #khadino150 #BossIsBack #getready #songshoot @offl_Lawrence #Vvvinayak sir #onset pic.twitter.com/Lzw4ErpYRc
— RAAI LAXMI (@iamlakshmirai) October 16, 2016
వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కామెడీ హీరో సునీల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.