For Daily Alerts
Just In
- 8 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 9 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 10 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 11 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండు సీక్వెల్ చిత్రాలు,టైటిల్స్ ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి.
News
oi-Surya
By Srikanya
|
హైదరాబాద్ : ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. ఆ దారిలో దర్శకుడు, నిర్మాత వై.వి.ఎస్.చౌదరి కూడా నడవటానికి నిర్ణయించుకున్నారు. తన హిట్ చిత్రాలు 'లాహిరి లాహిరి లాహిరిలో' , 'సీతయ్య చిత్రాలకు సీక్వెల్స్ నిర్మించబోతున్నట్లు మీడియాకు తెలియచేసారు.
ఆ చిత్రాల టైటిల్స్ ఏమిటంటే... 'లాహిరి లాహిరి లాహిరిలో'కి కొనసాగింపుగా 'కృష్ణా ముకుందా మురారి', 'సీతయ్య'కి రెండో భాగం 'ఎవరి మాటా వినడు' అనే చిత్రాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు.
అలాగే వీటితో పాటు 'థ్యాంక్స్ బేబి', 'సీఎం' - కామన్మేన్ అనే పేర్లతో చిత్రాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. ఈ నాలుగు చిత్రాల్లోని నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇక తన బ్యానర్ గురించి చెప్తూ... ''బొమ్మరిల్లు అంటే సినిమాలు తీసే ఇల్లు అనే అర్థంలో చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. పదకొండేళ్ల కిందట మేడే సందర్భంగా సంస్థను ప్రారంభించిన క్షణాలను మరచిపోలేను'' అన్నారు వై.వి.ఎస్.చౌదరి. ఆయన ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Producer and director YVS.Chowdary revealed that sequels for 'Lahiri Lahiri Lahiri Lo' and 'Seethayya' will be titled as 'Krishna Mukunda Murari' and 'Yevvari Maata Vinadu'. He also has another two films 'CM-Common Man' and 'Thanks Baby-Nannu Preminchinanduku'. He promised to come up with more details soon.
Story first published: Thursday, May 2, 2013, 11:02 [IST]
Other articles published on May 2, 2013