For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రెండు సీక్వెల్ చిత్రాలు,టైటిల్స్ ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి.
News
oi-Surya
By Srikanya
|
ఆ చిత్రాల టైటిల్స్ ఏమిటంటే... 'లాహిరి లాహిరి లాహిరిలో'కి కొనసాగింపుగా 'కృష్ణా ముకుందా మురారి', 'సీతయ్య'కి రెండో భాగం 'ఎవరి మాటా వినడు' అనే చిత్రాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు.
అలాగే వీటితో పాటు 'థ్యాంక్స్ బేబి', 'సీఎం' - కామన్మేన్ అనే పేర్లతో చిత్రాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. ఈ నాలుగు చిత్రాల్లోని నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇక తన బ్యానర్ గురించి చెప్తూ... ''బొమ్మరిల్లు అంటే సినిమాలు తీసే ఇల్లు అనే అర్థంలో చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. పదకొండేళ్ల కిందట మేడే సందర్భంగా సంస్థను ప్రారంభించిన క్షణాలను మరచిపోలేను'' అన్నారు వై.వి.ఎస్.చౌదరి. ఆయన ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Producer and director YVS.Chowdary revealed that sequels for 'Lahiri Lahiri Lahiri Lo' and 'Seethayya' will be titled as 'Krishna Mukunda Murari' and 'Yevvari Maata Vinadu'. He also has another two films 'CM-Common Man' and 'Thanks Baby-Nannu Preminchinanduku'. He promised to come up with more details soon.
Story first published: Thursday, May 2, 2013, 11:02 [IST]
Other articles published on May 2, 2013