Don't Miss!
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Lifestyle
ఈ లక్షణాలు ఉంటే మీ మెదడు వయసు మీకంటే పెద్దదని అర్థం...!
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
The Kashmir Files ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల్లో ఒకటిగా ది కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. విడుదలైన రోజు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా రాజకీయ, ఇతర వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నది. కాశ్మీర్ పండితులపై పాక్ మిలిటెంట్ల ఉగ్రవాదం, అరాచకాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అత్యంత వివాదస్పదంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్, ఇతర విషయాల్లోకి వెళితే..

కాశ్మీర్ లోయలో 1990 నాటి పరిస్థితులపై
కాశ్మీర్
లోయలో
1990లో
కశ్మీరి
పండితులపై
జరిగిన
అమానుష
సంఘటనలతో
ది
కాశ్మీర్
ఫైల్స్
సినిమాను
తెరకెక్కించారు.
ఈ
చిత్రంలో
అనుపమ్
ఖేర్,
పల్లవి
జోషి,
మిథున్
చక్రవర్తి,
దర్శన్
కుమార్
తదితరులు
నటించారు.
ఈ
సినిమాపై
ఓ
వర్గం
సానుకూలంగా
స్పందిస్తే..
మరో
వర్గం
ఎండగడుతూ
విమర్శలు
గుప్పించారు.

మార్చి 11న థియేట్రికల్ రిలీజ్
బాలీవుడ్
దర్శకుడు
వివేక్
అగ్నిహోత్రి
దర్శకత్వంలో
రూపొందిన
వివేక్
అగ్నిహోత్రి
దేశవ్యాప్తంగా
అందరి
దృష్టిని
ఆకర్షించింది.
మార్చి
11వ
తేదీన
ఎలాంటి
అంచనాలు
లేకుండా
థియేటర్లోకి
వచ్చిన
ఈ
చిత్రం
ఓవర్సీస్లో
కూడా
వసూళ్ల
వర్షాన్ని
కురిపించింది.

330 కోట్ల గ్రాస్ వసూళ్లతో
అత్యంత
వివాదాస్పదంగా
మారడంతో
ది
కాశ్మీర్
ఫైల్స్
సినిమాను
చూసేందుకు
అన్ని
వర్గాల
ప్రేక్షకులు
పోటెత్తారు.
దాంతో
ఈ
సినిమా
బాక్సాఫీస్
వద్ద
330
కోట్ల
రూపాయల
గ్రాస్
వసూళ్లను
రాబట్టింది.
ఇటీవల
కాలంలో
అతి
తక్కువ
బడ్జెట్తో
భారీ
లాభాలను
సొంతం
చేసుకొన్న
తొలి
చిత్రంగా
ది
కాశ్మీర్
ఫైల్స్
ఘనతను
సొంతం
చేసుకొన్నది.
కరోనావైరస్
లాక్డౌన్స్
తర్వాత
250
కోట్ల
గ్రాస్ను
అందుకొన్న
తొలి
చిత్రంగా
రికార్డు
సొంతం
చేసుకొన్నది.

ది ఢిల్లీ ఫైల్స్తో మరోసారి
ది
కాశ్మీర్
ఫైల్స్
అందించిన
ఉత్సాహంతో
మరో
చిత్రాన్ని
అందించేందుకు
నిర్మాత
అభిషేక్
నామా,
దర్శకుడు
వివేక్
అగ్నిహోత్రితో
జతకట్టారు.
ది
ఢిల్లీ
ఫైల్ష్
అనే
సినిమా
షూటింగును
ఇటీవల
ప్రారంభించారు.
అయితే
ఇందిరా
గాంధీ
హత్య
సమయంలో
సిక్కులపై
ఊచకోత
గురించిన
కథ
అయి
ఉంటుందని
ప్రేక్షకులు
అభిప్రాయపడుతున్నారు.

Zee5 OTTలో ది కాశ్మీర్ ఫైల్స్
ఇక
ఇదిలా
ఉండగా..
ది
కాశ్మీర్
ఫైల్స్
సినిమాను
థియేటర్లో
చూడలేకపోయిన
ప్రేక్షకులు..
ఓటీటీలో
రిలీజ్
అయితే
చూద్దామా
అనే
ఆసక్తితో
ఉన్నారు.
ఈ
సినిమాను
Zee5
ఓటీటీ
ఫ్లాట్ఫామ్పై
రిలీజ్
చేసేందుకు
సిద్దమయ్యారు.
అయితే
త్వరలోనే
ఈ
సినిమాను
రిలీజ్
చేయాలనే
ప్లాన్లో
నిర్మాత
అభిషేక్
ఉన్నట్టు
తెలుస్తున్నది.
త్వరలోనే
ఓటీటీ
రిలీజ్
డేట్ను
అధికారికంగా
ప్రకటించే
అవకాశం
ఉంది.