Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అసెంబ్లీ ఓపినింగ్ కి కమల్ హాసన్, రజనీ
త్వరలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి చెన్నైలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ హాలు ఓపినింగ్ పంక్షన్ కు అటెండ్ కానున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పరుది ఇలంవళుది స్వయంగా రజనీకాంత్, కమల్ హాసనస్ లను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిద్దరూ వస్తానని మాట ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్వయంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఈనెల 13న సెక్రటేరియట్ నూతన కాంప్లెక్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఆరోజు ఈ సినిమా స్టార్స్ వస్తున్నారని తెలియంటే చాలా మంది అభిమానులు ఆ ప్రదేశంలో గుమిగూడే అవకాశముందని భద్రతా శాఖ అంచనాలు వేస్తోంది. దాంతో గట్టి బందోబస్తు మధ్య ఈ ఓపినింగ్ జరగనుంది. చెన్నైలో నిర్మించి ఈ నూతన సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోనే అధికారిక కార్యక్రమాలు అన్నీ జరగనున్నాయి.