For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నటుడు, దర్శకుడు మణివన్నన్ మృతి
Tamil
oi-Santhosh
By Bojja Kumar
|
మణివన్నన్ కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగు, మళయాలం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో 'నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.
తెలుగులో ఆయన ప్రేమలేఖ, శివాజీ, నరసింహ తదితర చిత్రాల్లో నటించారు. మణివన్నన్ మరణవార్తతో కోలీవుడ్ మొత్తం విషాదంలో మునిగి పోయింది. నటులు సిద్ధార్థ, ప్రియమణి, దర్శకుడు సుందర్ సి తదితరులు ట్విట్టర్లో తమ సంతాపం వ్యక్తం చేసారు. మణివన్నన్ మరణ వార్త ఇటు పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా కలిచి వేసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tamil actor-director Manivannan passed away in Chennai following a cardiac arrest on Saturday. He was 59. With over 400 films as an actor and nearly 50 films as director, Manivannan was one of the most experienced personalities in Kollywood.
Story first published: Saturday, June 15, 2013, 14:41 [IST]
Other articles published on Jun 15, 2013