Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
స్టార్ నటి ఇంటికి ఐష్ ఫ్యామిలీ.. షాక్ లో మునిగిన చెల్లెలు, అసలు ఏమైదంటే?
ఐశ్వర్య రాయ్ బచ్చన్ గత కొద్ది రోజులుగా పాండిచ్చేరిలో 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాండిచేరి షెడ్యూల్లో కార్తీ , రెహమాన్తో సహా చాలా మంది తారాగణం పాలుపంచుకోనున్నారు. అయితే ఈ పాండిచ్చేరి సందర్శనలో, ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్లను వరలక్ష్మి శరత్కుమార్ మరియు కుటుంబం కలుసుకుంది. ఆదివారం, వరలక్ష్మి ఐశ్వర్య, అభిషేక్ మరియు వారి కుమార్తె ఆరాధ్యతో సంతోషకరమైన క్షణాల్లో ఉన్న ఫోటోలను పంచుకున్నారు.
"పెద్ద వంశం ఉన్నప్పటికీ, వారి వినయం చాలా అద్భుతంగా ఉంది, నేను వారి ప్రేమతో మునిగిపోయాను. !!! మమ్మల్ని కలవడం మరియు మాతో గడపడం మీకు చాలా మధురంగా ఉండి ఉంటుందని వరలక్ష్మీ పేర్కొన్నారు. దేవుడు ఆశీర్వాదాలన్నింటినీ మీ కుటుంబంపై కుమ్మరించాగలడు అంటూ వరలక్ష్మి తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో 'సర్కార్' నటి తన తండ్రి శరత్కుమార్ కు ఈ విషయాన్ని సుసాధ్యం చేసినందుకు థాంక్స్ కూడా చెప్పింది. అలాగే పూజశరత్కుమార్ షాక్ నుంచి కోలుకుందని అనుకుంటున్నానని పేర్కొంది.