Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Jabardasth బూతు షో.. అలాంటి షో రాకూడదని రామోజీరావు ప్రయత్నం చేశారు: సీనియర్ డైరెక్టర్
ప్రస్తుతం అత్యధిక రేటింగ్ అందుకుంటున్న రియాలిటీ షోలలో జబర్దస్త్ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దాన్ని కామెడీ షో అనడం కంటే బూతు షో అనడం బెటర్ అని చాలా మంది సినీ ప్రముఖులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఒక సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఆయన ఈటీవీ అధినేత రామోజీ రావు గారి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆ సినిమాలతో క్రేజ్
నాగార్జునతో
1987లో
సంకీర్తన
అనే
సినిమా
ద్వారా
దర్శకుడిగా
పరిచయమైన
గీత
కృష్ణ
మొదటి
సినిమాతోనే
నంది
అవార్డును
సొంతం
చేసుకున్నారు.
ఆ
తర్వాత
ప్రభుదేవాతో
టైమ్
అనే
సినిమా
కూడా
చేశారు.
ఇక
2011లో
సొంత
నిర్మాణంలోనే
ఆయన
తెరకెక్కించిన
కాఫీ
బార్
సినిమా
విమర్శకుల
ప్రశంసలు
అందుకుంది.
ఇక
రీసెంట్
గా
గీతాకృష్ణ
ఇచ్చిన
ఒక
ఇంటర్వ్యూలో
జబర్దస్త్
గురించి
ఎవరు
ఊహించని
విధంగా
స్పందించారు.
ఈటీవీ పడిపోయింది
గీతకృష్ణ మాట్లాడుతూ.. జబర్దస్త్ అనేది ఒక బూతు షో రామోజీ రావు గారు సాధారణంగా ఈ టీవీ ని అలాగే ఈనాడు ను కూడా ఎంతో పవిత్రంగా చూసుకునే వారు. ఇలాంటి ట్రాష్ కూడా రాకూడదు అని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. దీంతో ఈ టీవీ కూడా కూడా ఆ టైమ్ లో నెంబర్ 10కి పడిపోయింది.. అని అన్నారు.
బూతు షో
ఈ
డౌన్
ఫాల్
సమయంలోనే
ఈ
టీవీ
మళ్ళీ
నిలదొక్కుకునేల
చేయఓని
ఆ
సమయంలోనే
శ్యామ్
సుందర్
రెడ్డి
అలాగే
కొంతమంది
కలిసి
ఢీ
ప్రోగ్రాం
స్టార్ట్
చేశారు.
అలాగే
మరికొన్ని
ఎంటర్టైన్మెంట్
ప్రోగ్రామ్స్
తో
ఈటీవీ
కి
మంచి
గుర్తింపును
తీసుకువచ్చారు.
అలాగే
జబర్దస్త్
ను
కూడా
ఒక
డిఫరెంట్
ఆకట్టుకోవడానికి
క్రియేట్
చేశారు.
కానీ
ఇవ్వాళ
అది
బూతు
షో
అయిపోయింది..
అన్నారు.
ఏమి చేయలేని పరిస్థితిలో
ఇది ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్ పరమ బూతు షో. మళ్లీ దానికి జడ్జిల వెకిలి నవ్వులు. అలాంటి షోలు వచ్చినప్పుడు కూడా రామోజీ రావు గారు ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు. ఎందుకంటే దానివళ్లే మళ్ళీ ఈటీవీ అనేది సెకండ్ పొజిషన్ లోకి రావడానికి కారణం అయ్యింది. మొత్తానికి రామోజీరావు లాంటివారు ఏదైతే వద్దని అనుకున్నారో ఫైనల్ గా అదే ఈటీవీని ఒక స్టేజ్ లోకి తీసుకు వచ్చింది మాత్రం జబర్దస్త్.. అని గీతకృష్ణ అన్నారు.
రోజాకు ఎంత ఇస్తారంటే..
మంచి చెడు గురించి చెప్పాలి కాబట్టి నేను చెబుతున్నాను ఈ రోజుల్లో అలాంటి కంటెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఇక రోజా అలాంటి షోను చేయడంలో తప్పులేదు. ఎందుకంటే రోజుకు 50 వేలకు పైగానే డబ్బు రావచ్చు కాబట్టి ఒక అంతగా ఆదాయం వస్తోంది అంటే చేయడంలో తప్పులేదు అని అన్నారు. అలాగే రోజాగారు రాజకీయ నాయకురాలిగా చాలా బాగా మాట్లాడగలరు అని గీతకృష్ణ వివరణ ఇచ్చారు.