Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం
హైదరాబాద్: డబ్బింగ్ సీరియల్స్కు వ్యతిరేకంగా తెలుగు టీవీ పరిశ్రమ మొత్తం ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీరియల్ షూటింగులకు బంద్ పిలుపు ఇవ్వడంతో పాటు నిన్న హైదరాబాద్లో అంతా ఒక చోట సమావేశమై డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం.
ఈ ఆందోళన కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు టీవీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. దాసరి తదితరులు తామంతా బెల్లితెర కళాకారులకు అండగా నిలుస్తామని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.
పలువురు
టీవీ
నటులు,
నిర్మాతలు,
దర్శకులు
మాట్లాడుతూ....
డబ్బింగ్
సీరియళ్ల
వల్ల
తమ
ఉపాధికి
ముప్పు
ఏర్పడుతుందని,
వాటి
జోరుకు
కళ్లెం
వేయక
పోతే
తామంతా
రోడ్డున
పడాల్సి
వస్తుందని
ఆందోళన
వ్యక్తం
చేసారు.
తెలుగు
భాషను,
తెలుగు
కళాకారులను,
తెలుగు
సీరియళ్లను
కాపాడుకునే
బాధ్యత
అందరిపైనా
ఉందని
వ్యక్తలు
వ్యాఖ్యానించారు.
తెలుగు టీవీ పరిరక్షణ సమితి తరుపు ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతున్న దాసరి నారాయణరావు.
తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమానికి హాజరైన దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు.
తెలుగు టీవీ పరిశ్రమను కాపాడాలని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని డిమాండ్ చేస్తున్న టీవీ కళాకారుడు.
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.