త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, దర్శకుడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా తెరంగేట్రంసినిమా రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందాడు.