Just In
- 9 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 35 min ago
మహేశ్కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 37 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 1 hr ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
Don't Miss!
- News
భారత్లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Finance
గుడ్న్యూస్, 30,000 మందికి క్యాప్జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నయనతార మాయాజాలం వసంతకాలం.. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు
లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ వసంత కాలం పేరుతో తెలుగులో రిలీజ్కు సిద్దమవుతున్నది. ఈ చిత్రాన్ని యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి తదితరులు నటించారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం (ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతకుముందు 'ఏకవీర, వెంటాడు-వేటాడు" వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. "టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'వసంతకాలం'. సస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది.. అన్నారు!!

తమిళంలో ఈ చిత్రం కోలైయుత్తీర్ కాలం అనే మూవీ టైటిల్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. వెండితెరపై ఈ చిత్రం మెప్పించడమే కాకుండా భారీగా కలెక్షన్లను రాబట్టింది. 2019 ఆగస్టు 9వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో అదించాలనే ప్రయత్నానికి వీఎస్ఎస్ శ్రీనివాస్ నాంది పలికారు.