Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bhuj: The Pride of India first review లైవ్ అప్డేట్స్.. 1971 ఇండియా, పాక్ యుద్ధంలో ఏం జరిగిందంటే?
బాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ అజయ్ దేవగణ్ నటించిన భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ యాప్లో రిలీజైంది. లాక్డౌన్ కారణంగా పలు నెలలు వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అభిషేక్ దుదైయా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్తోపాటు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరద్ కేల్కర్, ఆమ్మీ విర్క్, ప్రణిత సుభాష్, ఇహానా ధిల్లాన్ నటించారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్దం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాదాపూర్ అనే గ్రామంలో అప్పటి ఇండియన్ ఏయిర్ ఫోర్స్ స్క్రాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ 300 మంది మహిళలతో ఇండియన్ ఏయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ నిర్మించిన కథగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించిన హైలెట్స్ మీ కోసం..

1
విజయ్
కార్నిక్గా
అజయ్
దేవగణ్
రాంచోర్దాస్
పాగిగా
సంజయ్
దత్
జేతా
మధర్పార్యగా
సోనాక్షి
సిన్హా
హీనా
రెహ్మన్గా
నోరా
ఫతేహి
మిలిటరీ
ఆఫీసర్
రామ్
కరణ్గా
శరద్
కేల్కర్
నటించారు.
2
1947లో
భారత్,
పాకిస్థాన్
విడిపోయినప్పుడు
తీసుకొన్న
నిర్ణయమే
దేశానికి
శాపంగా
మారింది.
దేశ
విభజన
జరిగిన
సమయంలో
పాకిస్థాన్కు
75
కోట్లు
ఇచ్చారు.
ఆ
డబ్బుతోనే
ఆయుధాలు,
రక్షణ
వ్యవస్థను
ఏర్పాటు
చేసుకొని
ఇప్పుడు
భారతీయ
సైనికులపై
గుళ్ల
వర్షం
కురిపిస్తున్నారు
అంటూ
విజయ్
కార్నిక్
ఆవేదన
వ్యక్తం
చేయడం
ఓ
హైలెట్గా
మారింది.
3
అయితే పాక్ సేనలు కచ్లోని ఎయిర్బేస్పై బాంబుల వర్షం కురిపిస్తారు. దాంతో రన్ వే పూర్తిగా ధ్వంసం అవుతుంది. కచ్పై దాడి చేయడానికి పాకిస్థాన్ సేనలు వేలల్లో తరలి వస్తుంటారు. భారత సేనలు మాత్రం వందల్లో మాత్రమే ఉంటారు.
4
మిలటరీ ఆఫీస్ రామ్ కరణ్ భారత సేనల్లో ధైర్యాన్ని నింపుతాడు. చివరి రక్తం బొట్టు వరకు పోరాటం చేసి పాక్ సేనల్ని కచ్ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డుకొందామని అంటాడు.
5
అయితే రన్ వే ధ్వంసమైన తీరు చూసి అక్కడికి మరమత్తుల చేయడానికి వచ్చిన సిబ్బంది పారిపోతారు. దాంతో విజయ్ కార్నిక్ ఆశలు నీరుగారిపోతాయి.
6
దాంతో కచ్ ప్రాంతంలోని మాదాపూర్ గ్రామస్థుల సహాయాన్ని కోరుతాడు విజయ్ కార్నిక్. అయితే గ్రామంలో మొత్తం మహిళలే ఎక్కువగా ఉంటారు. బతుకు తెరువు కోసం మగవాళ్లంతా పట్టణాలకు వెళ్లిపోతారు. దాంతో మహిళలందరూ రన్ వేను పునర్ నిర్మించడానికి సిద్దమవుతారు.
7
మాదాపూర్లోని గ్రామంలోని మహిళలందరికీ సుందర్ బెన్ ( సోనాక్షి సిన్హా) నాయకత్వం వహిస్తారు. రన్ వే పనులు కొసాగుతుండగా మరోవైపు పాక్ సేనలు కాల్పులు కొనసాగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందలాది మంది భారత సైనికులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
8
రన్ వే నిర్మిస్తున్న మాదాపూర్ గ్రామ ప్రజలపై పాక్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తాయి. దాంతో నిర్మిస్తున్న రన్ వే మొత్తం పాడైపోతుంది. అయితే మహిళలు ఏమాత్రం భయపడకుండా మళ్లీ రన్ వేను నిర్మిద్దాం అంటూ సిద్దమవుతారు.
నటీనటులు:
అజయ్
దేవగన్,
సంజయ్
దత్,
సోనాక్షి
సిన్హా,
నోరా
ఫతేహి,
శరద్
కేల్కర్,
అమ్మీ
విర్క్,
ప్రణితా
సుభాష్,
ఇహాన్
థిల్లాన్
దర్శకత్వం:
అభిషేక్
దుదైయ్యా
రచన:
అభిషేక్
దుదైయ్యా,
రితేష్
షా,
పూజా
భవోరియా
నిర్మాతలు
భూషణ్
కుమార్,
కిషన్
కుమార్,
కుమార్
మంగత్
పాథక్,
బన్నీ
సంంఘ్వీ,
వజీర్
సింగ్,
అభిషేక్
దుదైయ్యా
సినిమాటోగ్రఫి:
అసిమ్
బజాజ్
ఎడిటింగ్:
ధర్మేంద్ర
శర్మ
మ్యూజిక్:
అమర్
మొహిలే
బ్యానర్:
టీ
సిరీస్,
అజయ్
దేవగన్
ఫిల్మ్స్,
సెలెక్ట్
మీడియా
హోల్డింగ్
ఎల్ఎల్పీ
ఓటీటీ
రిలీజ్:
డిస్నీ+
హాట్
స్టార్
ఓటీటీ
రిలీజ్
డేట్:
2022-08-13