Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్టార్ యాక్టర్ భార్యపై చీటింగ్ కేసు.. ఫ్రెండే కానీ హ్యాండిచ్చిందంటూ!
నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య, నిర్మాత అలియా సిద్ధిఖీ నటిస్తున్న 'హోలీ కౌ' సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఆగస్టు 26న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ మంజు గర్వాల్ అలియా సిద్ధిఖీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మీద పోలీసు కేసు కూడా నమోదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆమెపై ఎఫ్ఐఆర్
గత
మూడున్నరేళ్లుగా
అలియా
తనకు
చెల్లించాల్సిన
రూ.33
లక్షల
బకాయిలు
చెల్లించడం
లేదని
మంజు
గర్వాల్
పేర్కొంది.
ఈ
విషయమై
ఫిర్యాదు
కూడా
నమోదైంది.
మంజు
గర్వాల్
మాట్లాడుతూ,
'ప్రస్తుతం
ఉజ్జయిని
మరియు
అంబోలి
పోలీస్
స్టేషన్లలో
ఫిర్యాదు
నమోదైంది.
అక్కడ
ఆలియాను
తన
వాదాన్ని
వినిపినిచడం
కోసం
పిలిచారని
అన్నారు.
ఆలియా
వాదనలతో
పోలీసులు
సంతృప్తి
చెందకపోతే,
ఆమెపై
ఎఫ్ఐఆర్
నమోదు
చేస్తారని
అన్నారు.
'హోలీ కౌ' నిర్మాణం
ముంబైలోని
సినీ
ఆర్గనైజేషన్
ఫెడరేషన్లో
కూడా
అలియాపై
కేసు
నమోదైందని
ఆమె
తెలిపారు.
గత
రెండు
నెలలుగా
అలియాను
తన
వెర్షన్
వినిపించడం
కోసం
పిలుస్తున్నారు.
కానీ
ఆలియా
అక్కడికి
వెళ్లలేదని
ఆమె
పేర్కొన్నారు.
నాతో
పాటు
సిబ్బందికి
డబ్బు
కూడా
ఇవ్వలేదని
మంజు
పేర్కొన్నారు.
మొత్తం
విషయం
గురించి
మాట్లాడుతూ,
'మూడున్నరేళ్ల
క్రితం
'హోలీ
కౌ'
నిర్మాణం
ప్రారంభమైందని
ఆమె
అన్నారు.
53 లక్షలు తీసుకోగా
సినిమా
షూట్
ప్రారంభం
అయ్యే
సమయానికి
డబ్బులు
పెట్టాల్సిన
ఫైనాన్షియర్లు
వెనక్కి
తగ్గారు.
కాబట్టి
సినిమాకు
ఫైనాన్స్
చేయడానికి
తాను
Zee5
మరియు
ఇతర
ఫైనాన్షియర్లతో
మాట్లాడానని
మంజు
పేర్కొన్నారు.
అయినప్పటికీ
వర్కౌట్
కాకపోవడంతో
ఆలియా
నా
తల్లిదండ్రుల
నుండి
డబ్బు
తీసుకుందని
మంజు
పేర్కొన్నారు.
రెండు
వారాల్లో
తిరిగి
ఇస్తానని
ఆమె
చెప్పారని
అన్నారు.
ఇక
నా
దగ్గర
మొత్తం
53
లక్షలు
తీసుకోగా
అందులో
అలియా
కేవలం
22
లక్షలు
మాత్రమే
తిరిగి
ఇచ్చిందని,
ఇంకా
సుమారు
31
లక్షల
బకాయిలు
ఉన్నాయి.
నిరాకరించి
అవి
ఇప్పటి
వరకు
నాకు
అందలేదని
ఆమె
పేర్కొన్నారు.
నాతో
పాటు
చిత్రబృందం
సభ్యులు
కూడా
రూ.7
లక్షలు
బాకీ
పడ్డారు.
నా
దగ్గర
అన్ని
ఆధారాలు
కూడా
ఉన్నాయని
ఆమె
అన్నారు.
ఇక
మంజు
గర్వాల్
మాట్లాడుతూ,
నేను
పదేపదే
డబ్బు
ఇవ్వమని
ఎన్ని
అభ్యర్థనలు
చేసినందుకు,
ఆలియా
సిద్ధిఖీ
నాకు
డబ్బు
ఇవ్వడానికి
నిరాకరించింది.
కానీ
నా
దగ్గర
హోలీ
కౌ
వెంచర్
కు
చెందిన
హార్డ్
డిస్క్
ఉంది.
హార్డ్ డిస్క్ లో
హార్డ్
డిస్క్
లో
సినిమాకు
సంబంధించిన
మొత్తం
డేటా
ఉంది.
అటువంటి
పరిస్థితిలో,
ఆలియా
నాకు
22
లక్షల
రూపాయలు
ఇచ్చి
ఆ
హార్డ్
డిస్క్
తీసుకుంది.
అయితే
ఆ
తర్వాత
కూడా
31
లక్షల
రూపాయలు
బాకీ
ఉంది.
దీని
కోసం
నేను
ఆమెను
నిరంతరం
డబ్బు
అడుగుతున్నా,
ఆమె
బకాయిలు
చెల్లించడానికి
సిద్ధంగా
లేరని
వెల్లడించింది.
అటువంటి
పరిస్థితిలో,
నేను
పోలీసులను
ఆశ్రయించడంతో
వారు
కేసు
నమోదు
చేసారని
వెల్లడించింది.