For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ 'బృందావనం' ఆడియో రైట్స్ ఎంత పలికాయంటే...
Box Office
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన బృందావనం చిత్రం ఆడియో పంక్షన్ క్రిందటి ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఆడియోని ఆదిత్యా మ్యూజిక్ వారు తీసుకున్నారు. వీరు 55 లక్షల రూపాయలకు ఈ ఆడియోను పోటీలో సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇంత పలకటానికి కారణం కేవలం జూ.ఎన్టీఆర్ మాత్రమే అంటున్నారు. దిల్ రాజు గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఆడియో ఎక్కువ రేటుకు పోవటం ఆయనకు శుభసూచికంలా కన్పించిందని చెప్తున్నారు. అక్టోబర్ 8న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించన ఈ చిత్రం ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియోకు మంచి పేరే వచ్చింది కాబట్టి ఆదిత్యా మ్యూజిక్ వారు హ్యాపీగా ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బృందావనం జూ ఎన్టీఆర్ దిల్ రాజు సమంత కాజల్ kajal jr ntr brindavanam dil raju samantha
Story first published: Tuesday, September 21, 2010, 9:34 [IST]
Other articles published on Sep 21, 2010