'Forbes 100' లిస్ట్ లో మహేష్,పవన్, ఎన్టీఆర్ స్దానాలేమిటి?!
న్యూయార్క్ : భారతదేశం మొత్తం మీద ఎక్కువ ప్రభావవంతమైన,సంపర్నలైన వంద మంది సెలబ్రేటీలను 'ఫోర్బ్స్' పత్రిక ఎంపిక చేసింది. సాధారణంగా ఈ స్ధానాల్లో మొదటి పదిమందిని ప్రపచం పట్టించుకుని గుర్తింస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు హీరోలు ఈ లిస్ట్ లోకి చేరటంతో ఈ లిస్ట్ ఇక్కడ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ టాప్-20లో చోటు దక్కించుకున్నారు. 'ఫోర్బ్స్' పత్రిక రూపొందించిన ఈ వార్షిక జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలువడం విశేషం.
దాదాపు 710 కోట్ల జనాభా కలిగిన ప్రపంచాన్ని సజావుగా ముందుకు నడుపుతున్న 71 దేశాల అధినేతలు, సిఇఓలు, మానవతా వాదులతో కూడిన ఈ జాబితాలో భారత్లో అత్యంత సంపన్నవంతుడైన పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆర్సెలార్ మిట్టల్ సంస్థ సిఇఓ లక్ష్మీ మిట్టల్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో గత ఏడాది 11వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజా జాబితాలో ఒక స్థానం కిందికి జారి 12వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సోనియా చైనా ఉప ప్రధాన మంత్రి లీ కెక్వియాంగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేల కంటే ముందున్నారు.
ఇక మన తెలుగు హీరోల విషయానికి వస్తే...

ర్యాంక్ - 31; మొత్తం 2012 లో ఆదాయం - Rs 42.25 కోట్లు ; మనీ ర్యాంక్ - 15; ఫేమ్ ర్యాంక్ - 79.

ర్యాంక్ - 50; మొత్తం 2012 లో ఆదాయం - Rs 15.5 కోట్లు ; మనీ ర్యాంక్ - 38; ఫేమ్ ర్యాంక్ - 56.

ర్యాంక్ - 53; 2012 లో ఆదాయం - Rs 26.33 కోట్లు; మనీ ర్యాంక్ - 24; ఫేమ్ ర్యాంక్ - 85.

ర్యాంక్ - 56; 2012లో ఆదాయం - Rs 11.79 కోట్లు; మనీ ర్యాంక్- 50; ఫేమ్ ర్యాంక్ - 55.

ర్యాంక్ - 66; 2012 లో మొత్తం ఆదాయం - Rs 19 కోట్లు; మనీ ర్యాంక్ - 31; ఫేమ్ ర్యాంక్ - 91.


Click it and Unblock the Notifications











